జగన్ బాటలోనే ఏపీ కాంగ్రెస్

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లకూడదని ఏపీ కాంగ్రెస్ నాయకులు వెళ్ళడం లేదు.ప్రభుత్వం తమను సరైన రీతిలో మర్యాదపూర్వకంగా ఆహ్వానించలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

 Congress Leaders Not To Attend Amaravati Foundation Ceremony-TeluguStop.com

వై కా పా అధినేత జగన్ బాటలోనే నడవాలని నిర్ణయించారు.జగన్ మాదిరిగానే రైతుల భూములు బలవంతంగా గుంజుకున్నారని ఆరోపించారు.

ఆంద్ర కాంగ్రస్ నాయకులు వెళ్ళడంలేదు కాబట్టి తెలంగాణా నాయకులు కూడా మానుకుంటారో ఏమో.రెండు తెలుగు రాష్ట్రాల సీపీఎమ్ నాయకులు కూడా శంకుస్థాపనకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకుల సందడే ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube