22వ రోజుకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 22వ రోజుకు చేరుకుంది.ఇప్పటివరకు ఈ పాదయాత్ర 450 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

 Congress Bharat Jodo Yatra For 22nd Day-TeluguStop.com

కేరళ రాష్ట్రంలో పూర్తయిన రాహుల్ పాదయాత్ర నేడు తమిళనాడులోకి ప్రవేశించనుంది.అదేవిధంగా ఈనెల 30న కర్ణాటకకు చేరుకోనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాహుల్ పాదయాత్రకు భారీగానే స్పందన వస్తుంది.విద్యార్థులు, వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ యాత్రలో రాహుల్ తో కలిసి నడుస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube