అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికే.. బీజేపీపై కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలవ‌డానికే బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులోకి మాజీ సీఎం యెడియూర‌ప్ప‌ను తీసుకున్నార‌ని కాంగ్రెస్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తుంది.ఈ క్ర‌మంలోనే 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యెడియూర‌ప్ప‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని బీజేపీకి కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ స‌వాల్ విసిరారు.

 Congress Accuses Bjp Of Winning Assembly Elections-TeluguStop.com

లింగాయ‌త్ లు మౌనంగా ఉండ‌బోరన్న ఆయ‌న‌.వాస్త‌వాలు తెలుసుకున్నార‌ని పేర్కొన్నారు.

సీఎం ప‌ద‌విలో ఉండ‌టానికి అడ్డం వ‌చ్చిన వ‌య‌స్సు.బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు, ఆ పార్టీ కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీలోకి యెడియూర‌ప్ప‌ను తీసుకోవడానికి అడ్డు రాలేదా అని ప్ర‌శ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube