ఆర్టీసీ బస్సులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు .టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు .
డీపో వద్ద పోలీసులకు టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది కార్యకర్తలను స్టేషన్ కు తరలించిన పోలీసులు.
దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ సిఎం డౌన్ డౌన్ అంటూనినాదాలు చేసారు