కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీల వ్యాఖ్యలు

కేంద్ర బడ్జెట్ పై వైసీపీ ఎంపీలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీ ప్రత్యేక హోదాపై చివరి వరకూ పోరాడుతామని చెప్పారు.

 Comments Of Ycp Mps On Union Budget-TeluguStop.com

పోలవరం నిధులు, ప్రత్యేక హోదా అంశాలను బడ్జెట్ లో ప్రస్తావించలేదని తెలిపారు.

బడ్జెట్ లో పోలవరం గురించి ప్రస్తావన లేకపోవడం బాధాకరమని వైసీపీ ఎంపీలు వ్యాఖ్యనించారు.

ఈ మేరకు విభజన హామీలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావించలేదన్న ఎంపీలు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube