సీఎం ప్రకటన హైకోర్టు ధిక్కరణ.. పయ్యావుల కేశవ్ ఆరోపణలు

విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం కావడంతో విశాఖ రాజధాని కాబోతుందంటూ సీఎం జగన్ ప్రకటన చేశారని విమర్శించారు.

 Cm's Statement Is Contempt Of High Court.. Payyavula Keshav's Allegations-TeluguStop.com

ఎంపీ కాల్ డేటా వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టి మళ్లించే కుట్రలని ఆరోపించారు.ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు చెప్పిందన్న పయ్యావుల ఏపీ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని వెల్లడించారు.

ఇటువంటి సమయంలో సీఎం ప్రకటన హైకోర్టును ధిక్కరించడమే అవుతుందని పయ్యావుల మండిపడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube