మేడ్చ‌ల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.దీనిలో భాగంగా శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.30 ఎకరాల్లో 56 కోట్ల 20 లక్షల రూపాయలతో కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు.

 Cm Kcr's Visit To Medchal District , Cm Kcr, Medchal District, Collectorate ,sa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube