నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.దీనిలో భాగంగా శామీర్పేట మండలం అంతాయిపల్లిలో కొత్తగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు.ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.30 ఎకరాల్లో 56 కోట్ల 20 లక్షల రూపాయలతో కలెక్టరేట్ భవనాన్ని నిర్మించారు.
తాజా వార్తలు