తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు మేలు చేకూరుతుందని… ఆర్థికంగా పైకి వచ్చే అవకాశం ఉందని.
అందువల్ల ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఈ పథకానికి ఇప్పుడు అదనంగా మరో 500 కోట్లు విడుదల చేయడం జరిగింది.
హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది.
ఇప్పటికే మొదటి విడతలో 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేశారు.ఈ క్రమంలో మరో వారంలో వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేసీఆర్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.హుజురాబాద్ లో జరిగిన సంగతి తర్వాత దళిత బంధు పథకానికి నియోజకవర్గం నుంచి 2 వేల కోట్లు అవసరమవుతాయని.టిఆర్ఎస్ పార్టీ అంచనా వేయడం జరిగింది.అందులో భాగంగా ఇవాళ 500 కోట్లు రిలీజ్ చేయగా.అంతకు ముందు ఆల్రెడీ 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది.
కాగా మరో వారంలో.వెయ్యి కోట్లు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.