"దళిత బంధు" కార్యక్రమానికి మరో 500 కోట్లు రిలీజ్ చేసిన సీఎం కేసీఆర్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు మేలు చేకూరుతుందని… ఆర్థికంగా పైకి వచ్చే అవకాశం ఉందని.

 Cm Kcr Release 500 Crores For Dalith Bandhu Kcr, Dalith Bandhu, Huzurabad Consti-TeluguStop.com

అందువల్ల ఈ పథకాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే ఈ పథకానికి ఇప్పుడు అదనంగా మరో 500 కోట్లు విడుదల చేయడం జరిగింది.

హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది.

Telugu Dalith Bandhu, Telonga, Tg-Telugu Political News

ఇప్పటికే మొదటి విడతలో 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేశారు.ఈ క్రమంలో మరో వారంలో వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయడానికి కేసీఆర్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది.హుజురాబాద్ లో జరిగిన సంగతి తర్వాత దళిత బంధు పథకానికి నియోజకవర్గం నుంచి 2 వేల కోట్లు అవసరమవుతాయని.టిఆర్ఎస్ పార్టీ అంచనా వేయడం జరిగింది.అందులో భాగంగా ఇవాళ 500 కోట్లు రిలీజ్ చేయగా.అంతకు ముందు ఆల్రెడీ 500 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది.

కాగా మరో వారంలో.వెయ్యి కోట్లు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube