కొత్త సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ ఫైర్

తెలంగాణ నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ మండిపడినట్లు తెలుస్తోంది.ప్రమాద వివరాలు తెలుసుకున్న కేసీఆర్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు.

 Cm Kcr Fire On New Secretariat Fire Incident-TeluguStop.com

సచివాలయం నిర్మాణం పూర్తి అయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.ఈ మేరకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మాట్లాడిన ముఖ్యమంత్రి ఘటనకు గల వివరాలు తెలుసుకున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube