ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే..!!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా బోనకల్ మండలంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

 Cm Kcr Aerial Survey In Khammam District..!!-TeluguStop.com

అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పలు పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.ఏరియల్ సర్వే చేసిన సీఎం కేసీఆర్ అనంతరం రోడ్డుమార్గంలో ప్రయాణించి రావినూతలలో పంట పొలాలను పరిశీలించారు.

అనంతరం గార్లపాడు, రామాపురం వెళ్లనున్న కేసీఆర్ అక్కడ పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడనున్నారు.కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube