అబద్దాలనే డిబేట్లుగాప్రచారం చేయడం పచ్చ చానళ్లు, పచ్చ పత్రిలను చూస్తాం చివరకిసిఎం నే బోష్ డికే (లం.కొ)అనే స్థాయికి దిగజారారు.
మన వాడు సిఎం కాదని.నా తల్లిని కూడా తిడతారా నేడు ఇలాంటి వారిని ఎదుర్కొని ప్రజల కోసం మంచి పాలన అందిస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికలలో, ఉప ఎన్నికలలో అధికార పార్టీ కి అఖండ విజయం అందించారు .
ఇక అధికారం రాదనే దుగ్ధతో ఎపి పై విషం చిమ్ముతున్నారు రాష్ట్రం లో డ్రగ్స్, గంజాయి సరఫరా అంటూ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వీరు ఒక్క సిఎం మీదే కాదు.ఎపి ప్రజల పై చేస్తున్న దాడి ఇది అధర్మం, అనైతికం, పచ్చి అబద్దం కేంద్రం దర్యాప్తు బృందాలువిజయవాడ సిపి, డిజిపి ఇది అబద్ధం అని ఆదారాలతో చూపించారు అయినా క్రిమినల్ మైండ్ తో రాష్ట్ర యువత పై కళంకిత ముద్ర వేస్తున్నారు లా అండ్ ఆర్డర్ అనేది ప్రధాన ప్రయారిటీ.
తన, మన బేధం వద్దు పౌరుల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దు
.