అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా జగనన్న విద్యా దీవెన అకౌంట్లలోకి నగదు విడుదల చేయనున్నారు.11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లు జమకానున్నాయి.ఈ క్రమంలోనే బటన్ నొక్కి నిధులు సీఎం జగన్ విడుదల చేయనున్నారు.

 Cm Jagan's Visit To Madanapalle Of Annamaya District-TeluguStop.com

అనంతరం మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్లొంటారని అధికారులు తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube