ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఈనెల 24 వ తేదీన పర్యటించి.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.అనంతరం బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.