పోలవరంలో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు.ఈ పర్యటనలో జగన్ తో పాటు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

 Cm Jagan Polavaram Tour Details Jagan, Polavaram,latest Ap News-TeluguStop.com

ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్లు మరియు ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉన్నారు.ఏరియల్ సర్వే అనంతరం ప్రాజెక్టులో కీలక ఘట్టం స్పిల్ వే గైట్లు పని చేస్తున్న విధానాన్ని .ప్రాజెక్టు అధికారులతో అడిగి తెలుసుకొనున్నారు.రేడియల్ గేట్లు అదేరీతిలో అప్రొచ్ ఛానల్ పనుల గురించి ప్రాజెక్టు పురోగతిపై జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు మరికొంత మంది అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Ariya Servy, Jagan, Polavaram, Ysrcp-Telugu Political Ne

నిర్ధేశించిన సమయానికి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఇంకా అనేక విషయాల గురించి అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.ప్రాజెక్టు ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం సీఎం జగన్ తిరిగి తాడేపల్లి కి తన నివాసానికి చేరుకోనున్నారు.  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube