ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 14వ తారీకు నాడు పోలవరం పర్యటనకు రెడీ అయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్.
అదే రీతిలో ఎస్పీ ఇంజనీర్ ఇన్ చీఫ్ .మరికొంత మంది అధికారులు సమావేశం అవ్వడం జరిగింది.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిని పరిశీలించి తరువాత క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
కరోనా నేపథ్యంలో.
చాలావరకు క్యాంపు కార్యాలయానికి పరిమితమైన జగన్ దాదాపు ఏడు నెలల తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించనున్నారు.చివరాకరికి గత ఏడాది డిసెంబర్ మాసంలో.
సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి పరిశీలించడం జరిగింది.ఎలా ఉంటే జూలై 14 వ తారీకు చేపట్టనున్న పర్యటనలో నిర్వాసితులు అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
ఒకపక్క కరోనా విస్తృతంగా ప్రబలుతున్న గాని మరోపక్క ప్రాజెక్టు పనులు శరవేగంగా ముస్తాబవుతున్న నేపథ్యంలో అనుకున్న టైంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి జగన్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది.