ఇడుపులపాయ కు సీఎం జగన్..!!

సీఎం జగన్ కడప జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు.సెప్టెంబర్ 2వ తారీఖు వైయస్సార్ 12 వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించానున్నారు.

 Cm Jagan Idupulapaya Tour  Cm Jagan, Idupulapaya, Kadapa,latest News-TeluguStop.com

ప్రస్తుతం సిమ్లా పర్యటనలో ఉన్న జగన్ ఈరోజు రాష్ట్రానికి చేరుకొనున్నారు.అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి కడప జిల్లాకు వెళ్లనున్నారు.

అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వెళ్తారు.

Telugu Ap, Cm Jagan, Idupulapaya, Jagan Simla, Kadapa, Ysr Vardanthi-Telugu Poli

ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి సెప్టెంబర్ రెండవ తారీకు.వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.అనంతరం స్థానిక నేతలతో.

పాటు ప్రజలతో సీఎం జగన్ ముచ్చటించనున్నారు.అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి తాడేపల్లి కి ప్రయాణం కానున్నారు.

సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ప్రస్తుతం జగన్ సిమ్లా పర్యటనలో కుటుంబ సభ్యులతో ఉన్నారు.

ఐదు రోజుల పర్యటన ముగించుకుని నేడు రాష్ట్రానికి చేరుకోనున్నారు.అనంతరం ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube