"నాడు నేడు" రెండోదశ పనుల పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..!!

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్.రాష్ట్రంలో నాడు-నేడు రెండో దశ పనులపై సమీక్ష నిర్వహించారు.

 Cm Jagan Conducted A Review On The Second Phase Of Nadu Nedu Ys Jagan, Nadu Nedu-TeluguStop.com

ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.మరియు సంబంధిత అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాడు నేడు రెండో దశ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ వెంటనే వేగవంతం చేయాలని తెలిపారు.

Telugu Ap, Nadu Nedu, Thaneti Vanitha, Ys Jagan, Ysrcp-Telugu Political News

ముఖ్యంగా పాఠశాలలో టాయిలెట్ల పారిశుద్ధ్యం అదేవిధంగా…  మౌలిక వసతులు నాణ్యమైన సదుపాయాలు కల్పించాలని.అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదే కార్యక్రమంలో జగనన్న విద్యా కానుక పై చర్చలు జరిపారు.

ఈ పథకం కింద విద్యార్థులకు అందించే వస్తువుల విషయంలో ఎక్కడ క్వాలిటీ తగ్గకూడదని అధికారులకు సూచించారు.ఇదే సమయంలో వచ్చే ఏడాది ఇవ్వబోయే విద్యా కానుక పథకం ద్వారా.

స్పోర్ట్స్ డ్రెస్ తోపాటు స్పోర్ట్స్ షూ విద్యార్థులకు ఇవ్వాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube