ఏపీని గంజాయి ఆంద్రప్రదేశ్ గా సీఎం జగన్ మార్చేశారు..ఆనం వెంకటరమణారెడ్డి

నెల్లూరు : గంజాయి అక్రమ రవాణాలో ఏపీ నంబర్ 1 ప్లేస్ లోకి రావడంపై టీడీపీ ఆందోళన గాంజా ఫస్ట్ ర్యాంకర్ జగన్ కి శుభాకాంక్షలు అంటూ కేకు కట్ చేసిన టీడీపీ నేతలు టీడీపీ కార్యాలయంలో కేకు కట్ చేసి జగన్ పై ఘాటు విమర్శలు చేసిన ఆనం వెంకటరామణారెడ్డి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కామెంట్స్.మాధకద్రవ్యాల సరఫరాలో ఏపీ నెంబర్ 1 లో నిలిచింది నార్కోటిక్ కంట్రోల్ బోర్డు ఈ నివేదిక ఇచ్చింది ఏపీకి చెందున 2 లక్షల కేజీల గంజాయిని దేశ వ్యాప్తంగా పట్టుకున్నారు ఇతర రాష్ట్రాల్లో పట్టుకున్న గంజాయి, హెరాయిన్ ఏపీ నుంచే వచ్చిందని పోలీసులు వెల్లడించారు

 Cm Jagan Changed Ap To Ganjai Andhra Pradesh. Anam Venkataramana Reddy , Cm Jaga-TeluguStop.com

2 లక్షల కేజీలు అధికారికంగా పట్టుకున్నారంటే 40 లక్షల కేజీల గంజాయి ఏపీ నుంచి అనధికారికంగా జరిగింది గంజాయి కేజీ 60 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు… అంటే 3 లక్షల కోట్ల గంజాయి వ్యాపారం ఏపీ నుంచి జరుగుతుంది చిన్న పిల్లలు గంజాయికి అలవాటు పడిపోతున్నారు, వారికి అక్రమంగా సరఫరా చేస్తున్నారు ఇంత రవాణా జరుగుతుంటే సీఎం జగన్ కి తెలీకుండా జరుగుతుందా.

సీఎం జగన్ కనుసన్నల్లో వైజాగ్ లో విజయసాయిరెడ్డి గంజాయి రవాణా చేస్తున్నారు ఏపీని గంజాయి ఆంద్రప్రదేశ్ గా సీఎం జగన్ మార్చేశారుటెన్త్ ఫైల్ అయిన జగన్ ఇప్పుడు గంజాయి సరఫరాలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడుఅందుకే కేకు కట్ చేస్తున్నాం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube