కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత.. ?

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతు ఈ రోజు కన్నూ మూశారు.కాగా డాక్టర్ కర్రా రాజా రావు కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా నిన్న ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం అతనిని హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించారట.

 Chintalapudi Tdp Convener Dr Karra Rajarao Died Today ,  West Godavari, Tdp, Chi-TeluguStop.com

ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రాజా రావు ఈ రోజు అనగా శనివారం తుది శ్వాస విడిచారని సన్నిహితులు పేర్కొన్నారు.ఇకపోతే చింతలపూడి నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున రాజారావు పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత చింతలపూడి నియోజక వర్గానికి టీడీపీ తరపున కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు కొనసాగుతున్నారు.ఇక ఈయనకు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు.కాగా రాజారావు మృతి పట్ల టీడీపీ నేతలు పలువురు తమ సంతాపం తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube