చిన్నారి ప్రాణం తీసిన కరెంట్ పోల్! హైదరాబాద్ లో దారుణం!

హైదరాబాద్ నగరంలో నిర్లక్ష్యం ఎ స్థాయిలో వుందో మరో సారి స్పష్టం అయ్యింది.గ్రౌప్స్ హౌస్, అపార్ట్ మెంట్స్ లో రియల్టర్ లు కనస్ట్రక్షన్ కి ఇచ్చే ప్రాధాన్యత అక్కడ నివాసం వుండే వారి రక్షణకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన రెగ్యులర్ గా ప్రమాదాలు జరుగుతూ వస్తూ వుంటాయి.

 Child Boy Dead With Electric Shock In Hyderabad-TeluguStop.com

రోడ్డు మీద, కాలనీలలో వుండే విద్యుత్ స్తంభాల చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేకుండా వదిలేయడం ఈ రోజు ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి.సరదాగా ఆడుకుంటూ కరెంట్ పోల్ ని టచ్ చేసిన చిన్నారి బాలుడు కరెంట్ షాక్ తగిలి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే గండి పేట పెబల్ సిటీ అనే గ్రూప్ అపార్ట్ మెంట్స్ లో ఏళ్ల బాలుడు స్విమింగ్ పూల్ పక్కన విద్యుత్ స్థంభం పట్టుకొని కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడు.పిల్లలు అందరూ ఆడుకుంటూ వుండగా వారిలో ఓ పిల్లాడు అలా వెళ్లి స్థంభం పట్టుకున్నాడు.

దాంతో కరెంట్ షాక్ తగిలి ఆ పిల్లాడి అలా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసాడు.ఈ ఘటనతో స్థానికంగా అపార్ట్మెంట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube