అనంతపురం జిల్లా ప్రభోదానంద ఆశ్రమ కేసులో జేసీ దివాకర్ రెడ్డిపై ఛార్జీషీట్ దాఖలైంది.2018లో ప్రభోదానంద ఆశ్రమం వద్ద అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే.అల్లర్ల ఘటనలో పెద్దపొలమడ, తాడిపత్రికి చెందిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసు ఛార్జీషీట్ లో తాజాగా జేసీ దివాకర్ రెడ్డి పేరును అధికారులు నమోదు చేశారు.
తాజా వార్తలు