రైతులను అన్యాయం చెయ్యొద్దు అంటూ జగన్ కి లెటర్ రాసిన చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు రైతులకు ప్రభుత్వం ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం పై మండిపడ్డారు.ఈ సందర్భంగా సీఎం జగన్ కి లెటర్ రాసి ప్రభుత్వం వెంటనే రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని వారికి అన్యాయం చేయొద్దు అంటూ స్పష్టం చేశారు.

 Chandrababu Wrote A Letter To Ys Jagan Regarding Farmers,  Chandrababu, Ys Jagan-TeluguStop.com

అదే రీతిలో ధాన్యానికి మద్దతు ధర కొనుగోలు విషయంలో  ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిపారు.రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకొనే వైసీపీ.

రైతులకు సరైన రీతిలో న్యాయం చేయడం లేదని మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు పడేది అని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం రైతుల దగ్గర ప్రభుత్వం.ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత దాదాపు రెండు నెలలకి  నగదు జమ చేయడానికి.సమయం పడుతుందని విమర్శించారు.గోదావరి జిల్లాలో ఉన్న రైతులకి  భారీగా ప్రభుత్వం బకాయిలు పడిందని వెంటనే చెల్లించాలని తెలిపారు.

రైతుల వద్ద ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Bills, Ycp, Ys Jagan-Telugu Political News

గోదావరి జిల్లాలో మాత్రమేగాక రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ పంట విషయంలో కూడా రైతులకు రాయితీ అందలేదని తెలిపారు.కౌలు రైతులకు కూడా వైసిపి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సీఎం జగన్కి  చంద్రబాబు లెటర్ రాశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube