Chandrababu Naidu Pawan Kalyan : రేపు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్..!!

ఏపీలో పొత్తుల వ్యవహారం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ), జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఇరు పార్టీల అధినేతలు రేపు హస్తిన బాట పట్టనున్నారని సమాచారం.

 Chandrababu Pawan Kalyan To Delhi Tomorrow Ap-TeluguStop.com

ఇందులో భాగంగా బీజేపీ హైకమాండ్ తో పొత్తుల వ్యవహారంపై ఇరు నేతలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే రేపు ఎన్డీయేలో టీడీపీ చేరనుందని సమాచారం.మరోవైపు పొత్తులపై ఇప్పటికే రాష్ట్ర నాయకులతో బీజేపీ( BJP ) అధిష్టానం చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే.పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని రాష్ట్ర నేతలు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తులపై రెండు, మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube