ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ( ఈవిఎమ్) లను వ్యతిరేకించాలని టీడీపీ ఎంపీల సమావేశంలో నిర్ణయించారు.ఈ ఎంపీల సమావేశంలో …ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ….
ఈవీఎంలపై అనేక పార్టీల్లో వ్యతిరేకత ఉందని అన్నారు.
ఎన్నికల కమిషన్ ఒక రిఫరీ మాత్రమేనని ఆయన చెప్పారు.వీవీప్యాట్ రశీదులు వంద శాతం లెక్కించేలా… ఒత్తిడి చేయాలని లేదా బ్యాలెట్ విధానానికి వెళ్లాలని చంద్రబాబు చెప్పారు.ఈవిఎమ్ లపై కేంద్రం స్పందించడం లేదని ఆయన అన్నారు.
తాజా వార్తలు