ఏపీ సీఎం జగన్ కు క్రెడిబిలిటీ లేదని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు.ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టారని ఆరోపించారు.
అందుకే తమ పార్టీ అధినేత చంద్రబాబును పేదల పెన్నిదని ప్రజలు అంటున్నారని బోండా ఉమ తెలిపారు.టీడీపీ మేనిఫెస్టోను చూసి వైసీపీకి దడ పుడుతోందని ఎద్దేవా చేశారు.
వైసీపీకి 175 మంది అభ్యర్థులు లేరని ఆయన తెలిపారు.