చంద్రబాబు పేదల పెన్నిది.. బోండా ఉమ

ఏపీ సీఎం జగన్ కు క్రెడిబిలిటీ లేదని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు.ఊరికో హామీ ఇచ్చి ప్రజల నెత్తిన టోపీ పెట్టారని ఆరోపించారు.

 Chandrababu Is Most Of The Poor.. Bonda Uma-TeluguStop.com

అందుకే తమ పార్టీ అధినేత చంద్రబాబును పేదల పెన్నిదని ప్రజలు అంటున్నారని బోండా ఉమ తెలిపారు.టీడీపీ మేనిఫెస్టోను చూసి వైసీపీకి దడ పుడుతోందని ఎద్దేవా చేశారు.

వైసీపీకి 175 మంది అభ్యర్థులు లేరని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube