కృష్ణా జిల్లా కు చెందిన కీలక టీడీపీ నేత పై దాడి బరిలోకి చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో అధికార పార్టీ వైసిపి -టిడిపి పార్టీల  మధ్య వాతావరణం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది.ఇప్పటికే టిడిపి పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని పోలీసులు అరెస్టు చేయడం జరిగితే తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత టిడిపి పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం సంచలనంగా మారింది.

 Chandrababu Enters Attack Ring On Key Tdp Leader From Krishna District, Chandrab-TeluguStop.com

పూర్తి విషయంలోకి వెళ్తే పట్టాభి ఉదయం తన వాహనంలో ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై దాడికి పాల్పడటమే కాకా.కారు డ్రైవర్ ని కూడా కొట్టినట్లు.

ఈ ఘటనలో కారు అద్దాలు తో పాటు.

సెల్ ఫోన్ ధ్వంసం అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా దాడిలో కాలికి రాడ్ దెబ్బ తగిలినట్లు చూపించారు.ఈ క్రమంలో ప్రజల పక్షాన పోరాడుతున్న తరుణంలో ఇలా ప్రతిపక్షాలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడటం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు.

ఎవరు ఎన్ని దాడులు చేసినా ప్రజల పక్షాన పోరాడుతాం అంటూ ఈ సందర్భంగా పట్టాభి పేర్కొన్నారు.అంతమాత్రమే కాకుండా ఈ దాడి పై డీజీపీ సమాధానం చెప్పాలని, అంతకుముందే తన కారు పై దాడి జరిగిందని ఇంతవరకు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటన జరగడం తో పఠాభి ని  పరామర్శించడానికి చంద్రబాబు రావటం మాత్రమే కాక కృష్ణాజిల్లాలో కీలక నేతలు రావడం జరిగింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube