వీడియో వైరల్: ఈ దొంగలకు ఎంత దైర్యం?

ప్రస్తుతం కరోనా కాలం.ఎంతోమంది ఉద్యోగాలు పోయి ఆర్ధికంగా నష్టపోయిన కాలం ఇది.ఇంకా అలాంటూ ఈ కాలంలో ఎవరు ఎలా ఉంటారో చెప్పలేని రోజులు ఇవి.ఎంతో జాగ్రత్తగా ఉండాలి.జాగ్రత్తగా లేకుంటే ఇదిగో ఇక్కడ ఉన్నా ఘటనలనే జరుగుతుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.దేశ రాజధానిలో ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ పార్ట్-1లో ఓ ఘటన చోటు చేసుకుంది.

 Two Chain Snatchers, Womens, Delhi, Video Viral, Delhi Chain Snatchers-TeluguStop.com

ఆ ఘటన చూస్తే వామ్మో ఈ దొంగలకు ఎంత దైర్యం అంటూ కామెంట్ చేస్తారు.

ఢిల్లీలో రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై చైన్ స్నాచర్లు దాడి చేశారు.దీంతో వారిలో ఒక మహిళ పారిపోవడం మరో మహిళ ప్రతిఘటించే ప్రయత్నం చేసింది.

దీంతో ఆ దొంగ బైక్ దిగి మరీ ఆమె మెడలోని చైను లాక్కెళ్లాడు.

దీంతో అదే మార్గంలో వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ హెల్మెట్‌తో కొట్టి దొంగలను ఆపేందుకు ప్రయత్నం చేశాడు.

కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు.అయితే ఈ ఘటన అంత కూడా అక్కడే ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యింది.

దీన్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా వైరల్ గా మారింది.అయితే ఢిల్లీలో రోజు రోజుకు ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube