రేపు పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒరిస్సా,ఛతీస్ఘడ్ సిఎస్ లు హాజరు కానున్నారు.
రేపు ఈ నాలుగు రాష్ట్రాల అధికారులతో వచ్యువల్ గా సమావేశం జరగనుంది.పోలవరం వల్ల ముప్పు ఉందని వెల్లడించేందుకు సిడబ్ల్యుసి, పిపిఏ సిద్ధమయ్యాయి.
రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.