దేశవ్యాప్తంగా 25 వేల మొబైల్ టవర్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు

దేశవ్యాప్తంగా 25 వేల మొబైల్ టవర్ల ఏర్పాటుకు కావాల్సిన నిధులను మంజూరు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.ఈ మేరకు రూ.26 వేల కోట్లను మంజూరు చేయనుంది.ఈ విషయాన్ని రాష్ట్రాల ఐటి మంత్రుల డిజిటల్ ఇండియా సమావేశంలో కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు.

 Central Funds For Setting Up 25 Thousand Mobile Towers Across The Country-TeluguStop.com

అయితే, భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ ఈ టవర్ల ప్రక్రియను చేపట్టనుంది.కాగా వచ్చే 500 రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు.ఐటీ మంత్రుల సమావేశంలో ఏపీ, తెలంగాణ ఐటీ శాఖల మంత్రులు కూడా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube