పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక సమావేశం

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించింది.ఏపీ, తెలంగాణ, చత్తీస్గడ్, ఒరిస్సా రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 Center's Key Meeting On Polavaram Project-TeluguStop.com

ఈ భేటీలో పోలవరం నిర్మాణంపై, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలపై చర్చించారు.వరద ప్రభావం, బ్యాక్ వాటర్ పై పది రోజుల్లోగా రాతపూర్వకంగా తమ అభ్యంతరాలను తెలపాలని జనశక్తి శాఖ రాష్ట్రాలకు సూచించింది.

పోలవరం నిర్మాణంలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని ఏపీ తెలిపింది.పోలవరం వరద ప్రభావం పై అంచనాకు ఉమ్మడి సర్వే చేయాలని ఒడిశా, చత్తీస్గడ్, తెలంగాణ తెలిపాయి.

అయితే వరద ప్రభావం పై మడి సర్వేకు ఏపీ అంగీకారం తెలపలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube