ఏపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రభుత్వం చేస్తున్న అప్పు వైసీపీ గద్దె దిగిన తర్వాత రాష్ట్రప్రజలపై పడుతోందని తెలిపారు.
దళిత క్రిస్టియన్స్ బిల్లును కేంద్రం ఆమోదించదన్నారు.హిందువుల వ్యతిరేకిగా జగన్ తీరు స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు.