ఉచిత రేషన్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది.మరికొన్ని నెలల పాటు ఈ ఉచిత రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఇవ్వనున్నట్టు నిర్ణయించుకుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఇంకో మూడు నెలల పాటు చేయాలని నిర్ణయించిందని ఓప్రకటనలో చెప్పింది.ప్రస్తుతం ఉచిత రేషన్ బియ్యం పంపిణీ పై మరో మూడు నెలలు కొనసాగించాలి అనే నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.45 వేల కోట్ల అదనపు భారం పడనుంది.