కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది.మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.
అయితే, ఇటీవలే శివకుమార్పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈడీ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ రంగంలోకి దిగనట్టుగా తెలుస్తోంది.