ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మరికొద్దిసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.జరగబోయే ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ సన్నద్ధత తో పాటు.
కరోనా నియంత్రణ… అదే రీతిలో కరోనా నివారణ వంటి చర్యల పై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక అమలు చేయడంతో పాటు పాజిటివ్ రేటు బట్టి.
కర్ఫ్యూ సడలింపు రేపటినుండి పలు జిల్లాలలో రోజులపాటు కల్పించడం జరిగింది.
ఇక ఇదే రీతిలో నేడు జరగబోయే సమావేశం లో పట్టణాల్లో అదేరీతిలో నగరాలలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇప్పించడానికి సరికొత్త విధివిధానాలపై చర్చించనున్నట్లు సమాచారం.అంతమాత్రమే కాకుండా విజయనగరం, విశాఖ జిల్లాలలో యూనివర్సిటీల ఏర్పాటు.మరిన్ని 104 వాహనాల కొనుగోలు పశువైద్య దానికి సంబంధించి ఆంబులెన్స్ లు ఏర్పాటు ఇంకా మరి కొన్ని విషయాలకు సంబంధించి ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.