ఏపీలో మండుతున్న ఎండలు.. మరింత పెరిగే అవకాశం

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.రాబోయే మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది.

 Burning Sun In Ap.. More Likely To Increase-TeluguStop.com

దీంతో పాటు వడగాల్పులు కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలుస్తోంది.

అటు ఉత్తర భారత్ నుంచి దక్షిణాది వైపు వీస్తున్న గాలులతో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.ఈ మేరకు ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube