కేంద్ర వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.రూ.45 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఈ బడ్జెట్ లో అనేక ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు మోదీ తెలిపారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి తోడ్పాడుతుందన్నారు.మహిళా సాధికారత దిశగా కేటాయింపులు జరిగాయని పేర్కొన్నారు.
ఇందులో శ్రీఅన్న పథకం అద్భుతమని మోదీ కొనియాడారు.