ఎంపీ విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.దమ్ముంటే మళ్లీ ఉత్తరాంధ్రకు ఇంఛార్జ్ గా రావాలని చెప్పారు.

 Buddha Venkanna Challenge To Mp Vijayasai Reddy-TeluguStop.com

ఉత్తరాంధ్రలో 34 సీట్లలో వైసీపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు.ఇదేం కర్మ స్లోగన్ జగన్ పాలనతో ప్రజల నుంచి వచ్చిందన్నారు.

బీసీల గర్జన పెట్టే అర్హత జగన్ కు లేదని వెల్లడించారు.బీసీలకు ఏవరేం చేశారనే దానిపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలకే 75 శాతం పదవులు ఇచ్చారన్నారు.కొడాలి, పేర్ని నాని సినిమా అయిపోయిందని విమర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube