మునుగోడులో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు

నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

 Brs Steps Towards Success In The Future-TeluguStop.com

దీనిలో భాగంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ గానే మునుగోడు బరిలో దిగుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్.ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని ఒక యూనిట్ గా విభజించారు.

యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంఛార్జ్ లుగా నియమించారు.కాగా ఈనెల 5న మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి, 6 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారని సమాచారం.

అయితే, మంత్రి కేటీఆర్ కు గట్టుప్పల్, హరీశ్ రావుకు మర్రిగూడ ఎంపీటీసీ స్థానాలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube