తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత శ్రీహరి రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తెలంగాణ ఉద్యమ కారులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ కలిసి ఉండాలని చెప్పినా పట్టించుకోవడం లేదని శ్రీహరి రావు ఆరోపిస్తున్నారు.ఉద్యమకారులను పట్టించుకోకుండా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇంద్రకరణ్ రెడ్డి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.