విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తెప్పోత్సవానికి బ్రేక్ పడింది.వర్ష ప్రభావంతో తెప్పోత్సవం నిలిచిపోయింది.
దీంతో ఉత్సవమూర్తులు ఆలయానికే పరిమితం అయ్యారు.ఈ క్రమంలో వన్ టౌన్ పోలీసులకు ఉత్సవ మూర్తుల విగ్రహాలు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
తెప్పోత్సవం తర్వాత వన్ టౌన్ పోలీసులకు అమ్మవారి విగ్రహాలు అప్పగించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.