ప్రస్తుతం ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల తోపాటు ఒడిస్సా పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను ఫణి తుఫాన్ ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే.గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా వణికించిన ఈ పని తుఫాన్ ఈరోజు ఒరిస్సాలో పూరి సమీపంలో తీరాన్ని దాటింది.
తీరం దాటే సమయంలో తుఫాన్ సృష్టించిన ప్రకృతి విలయం ఏ స్థాయిలో ఉందో ఇంకా నాకు అందలేదు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పని తుఫాన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చిందని చెప్పాలి అలాగే ఒరిస్సాలో కూడా ప్రజలకు విపరీతమైన నష్టం కలిగించింది.
ఇదిలా ఉంటే రాష్ట్ర భువనేశ్వర్లో 32 ఏళ్ల మహిళ ఈరోజు ఉదయం 11 గంటలకు ఆడపిల్లకు జన్మనిచ్చింది.
అయితే ఒడిస్సా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పని తుఫాను తీరం చేరే సమయంలో పుట్టిన ఆడపిల్లకి ఫణి అని పేరు పెట్టడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇప్పుడు ఈ పుట్టిన బిడ్డకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది.