బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్( Shahrukh Khan ), నయనతార దంపతులు ( Nayanthara ) దర్శించి మొక్కులు తీర్చుకున్నారుతదితరులు వేరువేరుగా దర్శించి వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు…
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు…
.







