మునుగోడు ఉపఎన్నికపై బిజెపి కీలక సమావేశం

మునుగోడు ఉప ఎన్నికపై బిజెపి కీలక సమావేశం నిర్వహించింది.తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ జాతీయ కార్యవర్గ సభ్యులతో హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.

 Bjp's Key Meeting On The Munugodu By-election-TeluguStop.com

ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, విజయశాంతి, ఈటెల, వివేక్, గరికపాటి తదితరులు పాల్గొన్నారు.బిజెపి చీఫ్ బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బిజెపి సరికొత్త వ్యూహాలను రచిస్తోంది.దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలని మునుగోడు లో కూడా తిరగరాయాలని యోచనలో ఉంది.

ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు కార్యకర్తలకు సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube