మరో మారు విజయ సభ పెట్టుకోలేము అని ముందే పెట్టుకున్నారు.రాష్ట్రంలో భాజపా రెండో స్థానానికి పరిమితం కావడం కూడా గొప్పే.
ఒక ఆదివాసీ మహిళకు మంచి చేస్తే అందరి కపుడు నిండదు.మూర్మ్ రాష్ట్రపతి అయితే ఆదివాసీలకు ఒరిగేది ఏముంది
బిజెపి నాయకులు కళ్ళు ఉండీ చూడలేని కాబోదులు.
ఒక్క ఎకరానికి వాళ్ళు ఎక్కడా నీళ్లు ఇవ్వలేదు.కాళేశ్వరం లో అవినీతి జరుగుతుంది అనుకుంటే మీరు ఎందుకు ఆపలేదుకుటుంబ పాలని అని కేటీఆర్ , కేసీఆర్ మీద ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
మీకు కుటుంభం లేకపోతే దేశంలో ఎవరికి కుటుంభం వుండకూడదారాష్ట్రానికి, కేంద్రానికి మధ్య గ్యాప్ ఉంది.మేము అడిగిన అనేక పథకాలు , ఆహాకారం మీద స్మృతి ఇరానీ పెద్దగా స్పందించలేదు.