బీజేపీని అణిచివేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కు నిద్ర పట్టదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు.ప్రస్తుత ఫలితాలతో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారో లేదో చూడాలన్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని చెప్పారు.టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం కాదన్న జీవీఎల్ వీఆర్ఎస్ తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని వెల్లడించారు.