చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ మహా ధర్నా

సహకార రంగాన్ని టిడిపి , వైసిపి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని బిజెపి ఆరోపించింది .సహకార రంగం లోని చిత్తూరు విజయ డైరీ , చక్కెర కర్మాగారాలను పునప్రారంబించాలని డిమాండ్ చేస్తూ జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా చేపట్టింది.

 Bjp Maha Dharna In Front Of Chittoor District Collectors Office, Bjp Maha Dharna-TeluguStop.com

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు , కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు సహకార డైరీ ని ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు , దేశంలో ఎక్కడా లేని విధంగా ఇసుక ,మద్యం తదితర అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు .రాష్ట్ర ప్రభుత్వం , రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోలా ఆనంద్ , చిట్టి బాబు , నిషాదరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube