బందరు పోర్టు సాధనకై బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష

మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు జరిగిన నిరసన దీక్షలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు.

 Bjp-led Protest Against The Achievement Of The Bandaru Port, Bjp-led Protest ,,-TeluguStop.com

జీవీఎల్ నరసింహరావు పాయింట్స్

ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన బాధ్యతను విమర్శించింది.రాజకీయ ఉనికి లేకపోయినా బీజేపీ పోరాడుతూనే ఉంది.అనాదిగా మచిలీపట్నం వివక్షకు గురవుతూ వస్తోంది.పోర్టు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న చర్చ తప్ప కార్యరూపం దాల్చడం లేదు.ఐదుగురు సీఎంలు వచ్చి పోర్టుకు శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మోసగించారు.

ఇటువంటి రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.సినిమా టికెట్ల అమ్మాలన్న శ్రద్ధ బందరు పోర్టు మీద పెడితే బాగుండేది.2024లో మచిలీపట్నం ఎంపీగా బీజేపీని గెలిపిస్తే పోర్టు కలను సాకారం చేసి చూపిస్తాం.బందరు పోర్టు పేరుతో వైసీపీ, టీడీపీలు ప్రజలను వంచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube