మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు జరిగిన నిరసన దీక్షలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు.
జీవీఎల్ నరసింహరావు పాయింట్స్
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన బాధ్యతను విమర్శించింది.రాజకీయ ఉనికి లేకపోయినా బీజేపీ పోరాడుతూనే ఉంది.అనాదిగా మచిలీపట్నం వివక్షకు గురవుతూ వస్తోంది.పోర్టు వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్న చర్చ తప్ప కార్యరూపం దాల్చడం లేదు.ఐదుగురు సీఎంలు వచ్చి పోర్టుకు శంకుస్థాపన చేసి ఈ ప్రాంత ప్రజలను మోసగించారు.
ఇటువంటి రాజకీయ నేతలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.సినిమా టికెట్ల అమ్మాలన్న శ్రద్ధ బందరు పోర్టు మీద పెడితే బాగుండేది.2024లో మచిలీపట్నం ఎంపీగా బీజేపీని గెలిపిస్తే పోర్టు కలను సాకారం చేసి చూపిస్తాం.బందరు పోర్టు పేరుతో వైసీపీ, టీడీపీలు ప్రజలను వంచిస్తున్నారు.