రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు నిరసనలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.విషయంలోకి వెళితే వినాయక చవితి పండుగ సందర్భంగా.

 Bjp Leaders Protest Across The State Bjp, Ap Governament,latest News Ap-TeluguStop.com

కరోనా నేపథ్యంలో.ఇళ్లల్లోనే పండుగ జరుపుకోవాలని.ప్రభుత్వం తెలియజేయడం జరిగింది.దీంతో ఏపీలో గణేష్ ఉత్సవాల పై ప్రభుత్వం విధించిన ఆంక్షలను తీవ్రంగా విభేదిస్తూ. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు మరికొంతమంది బిజెపి నాయకులు కర్నూలులో నిరసనలు తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.వినాయక చవితి సందర్భంగా పందిళ్లను వేసుకొని పండుగ బహిరంగంగానే జరుపుకునేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Telugu Ap Bjp Strike, Ap, Cm Jagan, Somu Veeraju, Ysrcp-Telugu Political News

అయితే అధికారులు ససేమిరా అంటున్నారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్ల.ఆర్డీవో కార్యాలయల ఎదుట ధర్నాలు నిర్వహించి… అధికారులకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశారు.ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం మారకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ పార్టీ నాయకులు బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం జరిగింది ఏపీ మాదిరిగానే అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.బ్లూ ఫిలిం కావాలి అని ఈ విషయంలో బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు.

అంతేకాకుండా కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ సందర్భంగా అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ అక్కడ కరోనా విజృంభిస్తుంది అని.పండుగ నేపథ్యంలో ప్రభుత్వాలు పటిష్టంగా లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube