బీజేపీకి షాకిచ్చిన నేత.. టీఆర్ఎస్ లోకి జంప్.. !

రాజకీయాలు నేటి కాలంలో ప్రజల కోసం కాదు ఉన్నవి.పాలకుల ఎదుగుదల కోసం, వారి ఆస్తులు పెంచుకుంటూ, వాటిని కాపాడుకోవడం కోసం.

 Jadcherla Bjp Mla C Lakshma Reddy Join Trs, Jadcharla, Bjp Leader, Lakshmareddy,-TeluguStop.com

ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నా అని చేప్పేవారు వారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఇదే మాటను చెప్పమనండి ఒక్కరి పెదవి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది.అందుకే రాజకీయాన్ని రంకుతనంతో పోల్చిన వారు కూడా ఉన్నారు.

ఇకపోతే రాజకీయాల్లో వలసలు సర్వసాధారణంగా చోటు చేసుకునే పనులు.ఈ క్రమంలోనే బీజేపీకి చెందిన రాష్ట్ర స్టడి సర్కిల్ కన్వీనర్ పాలది రాంమోహన్ తో సహా 150 మంది కార్యకర్తలు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని వెల్లడిస్తూ పార్టీ మారారు.

ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తూ టీఆర్ఎస్ పార్టీని ఆకాశానికి ఎత్తేసారు.

చూశారా రాజకీయ సిత్రాలు.అవకాశాల కోసం నేతలు ఆడుతున్న గారడీలు అందుకే ముందుగా ఓటర్లు గొర్రెలుగా బ్రతకడం మానుకుంటే గానీ రాజకీయ ప్రక్షాళన జరగదని కొందరు అనుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube