కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మేటర్ లోకి వెళ్తే ఆయన పెద్ద అన్నయ్య యాదగిరి రెడ్డి(85) మరణించారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో సొంత నివాసంలో తిమ్మాపూర్ లో తుది శ్వాస విడిచారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యాదగిరి రెడ్డి.
ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకోవటం జరిగింది.
బుధవారం రాత్రి మరణించడంతో కుటుంబ సభ్యులు స్థానిక బిజెపి నేతలు హాజరయ్యారు.
ఈ క్రమంలో ఈరోజు తిమ్మాపూర్ లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.ఇదిలా ఉంటే సోదరుడు మరణించిన వార్త తెలుసుకుని వెంటనే కిషన్ కుమార్ రెడ్డి స్వగ్రామానికి చేరుకోవడం జరిగింది.
భూషణ్ కుమార్ రెడ్డి రాకతో స్థానిక బిజెపి నేతలు మరియు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ వార్త తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు మాత్రమే కాక జాతీయ స్థాయి నేతలు కిషన్ రెడ్డిని పరామర్శించారు.
.